Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు


 

విజయనగరం జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గరివిడి మండలం కోనూరులో ఓ పూరింటిలో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపుచేశారు. అయితే అక్కడ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. తీరా అసలు విషయం తెలిసి అవాకయ్యారు. ఇంతకు ప్రమాదానికి కారణం ఏంటో తెలుసా?

విజయనగరం జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గరివిడి మండలం కోనూరులో ఓ పూరింటిలో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమయ్యే లోపే నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. జరిగిన ఈ ఘటనకు కారణం ఎవరో ఎవరికి తెలియలేదు. ఆ సమయంలో ఎవరూ వంట చేయకపోవడం. షార్ట్ సర్క్యూట్ అవ్వకపోవడంతో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీశారు. చివరికి ఇళ్లలో చెలరేగిన మంటలకు కాకి కారణమని స్థానికులు తేల్చారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow