ఫోన్ నెంబర్ కు ఛార్జి వసూలు .?? త్వరలోనే కొత్త రూలు

సిమ్ కార్డు పొందాలంటే కొన్నేళ్ల క్రితం కష్టంతో పాటు కొంత మొత్తం రుసుము చెల్లించాల్సి ఉండేది.


 తర్వాత కాలంలో టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్ కార్డులు జారీ మొదలైంది . దీంతో చాలామంది ఇబ్బడి ముబ్బడిగా సిమ్ కార్డులు తీసుకునేవారు, అందులోని ప్రయోజనాలు వినియోగించుకొని పక్కన పడేసేవారు ఫోన్ నెంబర్ల జారిపై గరిష్ట పరిమితి వచ్చాక ఈ తరహా దుర్వినియోగం తగ్గింది.  ఈ క్రమంలోని టెలికా నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త సిఫారసులకు సిద్ధమయింది ఫోన్ నెంబర్కు ల్యాండ్ లైన్ నెంబర్ కు ఛార్జ్ వసూలు చేయాలనుకుంటుంది.  అది జరిగితే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలత ఈ ఛార్జీలు అసలు చేస్తే ఆయా కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికార్డు చేసుకుని అవకాశం ఉంటుంది. సహజవానరుల్లాని ఫోన్ నెంబర్ కూడా చాలా విలువైంది అని ట్రై భావిస్తున్నాడని దీనికి ఒక కారణం ఫోన్ నెంబర్లు ఏమి అపర్ణితం కాదు కాబట్టి.  దుర్వినియోగానికి చెక్ పెట్టాలని భావిస్తుందని, ఓ ఆంగ్ల ప్రతీక తన కథనం.  మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా మటుకు మొబైల్ ఫోన్లు డ్యూయల్ సిమ్ కార్డ్ ఆప్షన్ తో వస్తున్నాయి.


  కొందరు రెండో సిమ్ కార్డు వాడుతున్నప్పటికీ ఎప్పుడో గాని వాటిని రీఛార్జి చేయడం లేదు.  అయితే కస్టమర్ బిస్ తగ్గిపోతుందన్న భయంతో ఆయా కంపెనీలు కూడా అలాంటి నెంబర్ల జోలికి పోవడం లేదు వాటిని తొలగించడంలో జాప్యం చేస్తున్నాయి దీంతో తక్కువ వినియోగం కలిగిన నెంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలు పెనాల్టీ సైతం విధించాలని ట్రై భావిస్తుంది సాధారణంగా స్పెక్ట్రాన్ తరహాలోని నెంబర్ రింగ్స్ పేస్ను కూడా ప్రభుత్వమే ఆయా కంపెనీలకు కేటాయిస్తుంది గ తేడాది డిసెంబర్లో ఆమోదం పొందిన టెలికం చట్టంలను నెంబర్ కు ఛార్జ్ వసూలు చేయాలని నిబంధన ఉంది అంతేకాదు వివిధ దేశాల్లోని నెంబర్లకు వసూలు చేస్తున్న విషయాన్ని సైతం ట్రై ప్రస్తావించింది వసూలు చేస్తున్నారని పేర్కొంది అయితే ఒక్కో నెంబర్కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా లేదా నెంబర్ ఇంకో సీరియస్ కు ఏటా కొంతమంది మొత్తం వసూలు చేయాలి అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అవకాశము ఉందని ట్రై వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించిన సిఫార్సులు ట్రై త్వరలోనే ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Previous Post Next Post

نموذج الاتصال