జాగ్రత్త.. ఆ టైంలో బయటకు రాకండి'
దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
( మధ్యాహ్నం 12-3 గంటల మధ్య బయటకు రాకండి.
డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ, నిమ్మరసం తాగండి.
పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలేయకండి.
అందులోని ఉష్ణోగ్రతలు ప్రమాదకరం.
* గొడుగు, క్యాప్ వంటి వాటితో తలకప్పుకోండి.
తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గిపోవడం, యూరిన్ పచ్చగా అవడం వడదెబ్బకు సంకేతాలు.
Tags
News@jcl.