జాగ్రత్త.. ఆ టైంలో బయటకు రాకండి'

జాగ్రత్త.. ఆ టైంలో బయటకు రాకండి'
దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ( మధ్యాహ్నం 12-3 గంటల మధ్య బయటకు రాకండి. డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ, నిమ్మరసం తాగండి. పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలేయకండి. అందులోని ఉష్ణోగ్రతలు ప్రమాదకరం. * గొడుగు, క్యాప్ వంటి వాటితో తలకప్పుకోండి. తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గిపోవడం, యూరిన్ పచ్చగా అవడం వడదెబ్బకు సంకేతాలు.
Previous Post Next Post

نموذج الاتصال