పందులు పందానికి తక్కువ కాదు.. గద్వాల జిల్లాలో పందుల పోటీలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని భూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్బంగా పందుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి పోటీదారులు పాల్గొన్నారు. ఏకలవ్య సంఘం నుండి ఈ పోటీలు నిర్వహిస్తునట్టు సంఘం గుర్తింపు కోసమే పోటీలు పెట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.పోటీలలో గెలుపొందినవారికి మొదటి బహుమతి 30000, రెండవ బహుమతి 20000, మూడవ బహుమతి 10000 రూపాయలు ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me