అమిస్తాపూర్ లో స్మశానం వెళ్లడానికి వంతెన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశానాన్ని తీసుకెళ్లడానికి సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి కాల్వపైన వంతెన నిర్మించడానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా వంతెనను పూర్తి చేసి అందరూ ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చారు.
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me