దరావత్ ప్రీతీ మృతి కి నిరసనగా నాగర్ కర్నూల్ పట్టణం లో అంబేడ్కర్ చౌరస్తా వద్ద క్రోవత్తుల నిరసన.
ఇందులో గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆర్.రాముడు నాయక్, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ వంకేశ్వరం నిరంజన్ , sc,st నాయకుడు జెట్టీ ధర్మరాజు ు, lhps నాయకుడు చిన్నికృష్ణ , bta నాయకులు నిరంజన్ , మద్దిలేటి ,ప్రధాన కార్యదర్శి బాలు నాయక్ , లక్ష్మణ్ నాయక్, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు ఎద్దుల విజయ భాస్కర్ , కాగ్రేస్ పార్టీ కొణిదెల రాము , గోపి ు ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ , తదితరులు పాల్గొన్నారు.
Tags
News@jcl.