మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ లో Mr. V. Sridhar, UGC-CSIR, Research Scholar, రసాయన శాస్త్ర విభాగంలో పీహెచ్డీ డాక్టర్ వై ప్రశాంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ వారి ఆధ్వర్యంలో " కిటాలసిస్ అండ్ బయోలాజికల్ అప్లికేషన్స్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ నానో పార్టికల్స్" అనే అంశంపై పీహెచ్డీ పూర్తిచేయడం జరిగింది. ఈ వ్యవధిలో నాలుగు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ప్రచురించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవనీయులైన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ల, రిజిస్టర్ ప్రొఫెసర్ అలువాల రవి గారు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డాక్టర్ వసంత, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రూప, చైర్ పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ రమేష్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ శ్రీధర్ రావు, డాక్టర్ శంకరాచారి, డాక్టర్ అమరేందర్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ అభిలాష, శ్వేత, మహతి మరియు పరిమళ అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు.
ఈ అంశంలో నానో పార్టికల్స్ సహాయంతో నీటిలో ఉన్నటువంటి పెస్టిసైడ్ లను తొలగించి నీరూ ని కాలుష్య రహితంగా చేసి చెరువులలో మరియు సాంద్రమంలలో ఉన్నటువంటి జీవులను కాపాడే ప్రక్రియ. అలాగే అలాగే నానో పార్టికల్ సహాయంతో మొక్కల పెరుగుదల కు దోహదపడే వి విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల నానో పార్టికల్స్ వ్యవసాయంపై ప్రత్యేక పద్ధతుల ద్వారా తొందరగా దిగుబడి తెచ్చే విధంగా ఉపయోగపడుతుంది.