చదువు పక్కనపెట్టి… దావత్‌కు పోయిన టీచర్లు

 

మిడ్జిల్ మండల కేంద్రంలోని **జడ్పీహెచ్ఎస్ పాఠశాల**లో
చదువు పక్కనపెట్టి దావత్‌కు వెళ్లిన ఉపాధ్యాయుల వ్యవహారం
తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

బ్రేకింగ్ న్యూస్…

మిడ్జిల్ మండల కేంద్రంలోని **జడ్పీహెచ్ఎస్ పాఠశాల**లో
బోధన వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసే ఘటన చోటుచేసుకుంది.

పాఠశాలలో మొత్తం ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ…
తరగతుల్లో బోధన చేస్తున్నది కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే.

మిగతా ఉపాధ్యాయులు…
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో
ఒక ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లినట్లు సమాచారం.

👉 అయితే ఆశ్చర్యకరంగా…
👉 దాదాపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు కూడా
👉 వారు పాఠశాలకు తిరిగి రాలేదని స్థానికులు చెబుతున్నారు.

దీంతో విద్యార్థులు…
సరైన పాఠాలు లేకుండా…
తరగతి గదుల్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది.

ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ…
పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలో బోధన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే…
ఉపాధ్యాయులు విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని
తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే ఈ ఘటనపై
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి
బాధ్యుల

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow