కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
సాయంత్రం 5 గంటల్లోపు వెలువడనున్న ఫలితాలు..
తెలంగాణ వ్యాప్తంగా 70 శాతం పైగా పోలింగ్..
తొలివిడత 3,834 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికలు.
రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ నందిగామ మండలంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
మెదక్ జిల్లాలో 85.93 శాతం, సంగారెడ్డి జిల్లాలో 84. 71 శాతం పోలింగ్..
భద్రాద్రి కొత్తగూడెంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
145 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్..
మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 62.46 శాతం నమోదైన పోలింగ్.
మహబూబ్ నగర్ సిటీ : మహబూబ్ నగర్ రూరల్ మండల్ లో 84.49 శాతం పోలింగ్ నమోదు.
భద్రాద్రి కొత్తగూడెం:మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
145 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్..
తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..
మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 62.46 శాతం నమోదైన పోలింగ్.