తాతలు దానం చేశారు మనుమళ్లు కబ్జా చేశారు....
దేశం ధర్మం మంచి మానవత్వం ఈ కాలం జనాలకు లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే.
డబ్బు డబ్బు.... గుండె లబ్బు డబ్బు అని కాకుండా డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది..
కర్మ గాలి స్వస్తి ఏడవనికే నలుగురు దోస్తులు పాడే మోయనికే నలుగురు మంచివాళ్లు చచ్చినాక మన గురించి నలుగురు చెప్పే నాలుగు మంచి మాటలు కావాలి.
నీ సంతానం యోగ్యుల అయితే నువ్వు సంపాదించే డబ్బు మీద ఇష్టం చూపించరు..
అదే నీ సంతానం అయోగ్యులైతే లక్ష కోట్లు సంపాదించిన ఒక పూటలో ఖర్చు పెట్టేస్తారు.
ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న కబ్జాదారులు.
నల్గొండ జిల్లా,
మిర్యాలగూడ మండలం,
ఐలాపురం గ్రామంలో కబ్జాల బాధ తట్టుకోలేక గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు, గ్రామంలోని అధికారులే ప్రభుత్వ భూమిని పూర్వ మా తాతలు వ్యవసాయం చేశారని కబ్జా చేస్తుంటే గ్రామ ప్రజలకు కోపం వచ్చి గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మించిన స్థలం కూడా పూర్వం మా పెద్దలు వ్యవసాయం చేశారు, అందువల్ల ఈ పంచాయతీ కార్యాలయం నిర్మించిన స్థలం మాది అని మాకే వర్తిస్తుందని తాళం వేశారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులకు మాత్రం ఏమి పట్టని విధంగా వ్యవహరిస్తున్నారు
Tags
News@jcl.