హుస్సేన్సాగర్లో దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..
హైదరాబాద్: హుస్సేన్సాగర్లో దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారం ఆత్మహత్య..
భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన సీతారాం..
తన మృతికి భార్య, అత్తమామలే కారణమంటూ వాట్సాప్లో స్టేటస్..
మృతుడు సీతారాం స్వస్థలం ఏపీలోని మార్కాపురం..
టీ20 వరల్డ్కప్కు బంగ్లా దూరం కావడంపై ఐసీసీ విచారం
బంగ్లాదేశ్ గైర్హాజరు కావడం దురదృష్టకరమన్న ఐసీసీ..
బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రకటన..
ఐసీసీ సభ్య దేశంగా బంగ్లాదేశ్ కొనసాగుతుందని వెల్లడి.
నేడు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం..
సాయంత్రం 4.30 గంటలకు భేటీ కానున్న పార్లమెంటరీ కమిటీ..
భారత్-అమెరికా, భారత్-ఈయూ ఒప్పందాలపై చర్చ..
భారత్-బంగ్లా సంబంధాలపై కూడా చర్చించనున్న కమిటీ..
లోక్సభ స్పీకర్పై నేడు అవిశ్వాసం పెట్టే యోచనలో విపక్షాలు..
అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, లోక్సభ విపక్ష ఎంపీల సంతకాలు..
నేడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీలు..
ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై 103 మంది ఎంపీల సంతకాలు..
8 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై విపక్షాల ఆగ్రహం..
భారత్తో మ్యాచ్పై పాకిస్థాన్ యూటర్న్..
టీ20 వరల్డ్కప్: భారత్తో మ్యాచ్పై పాకిస్థాన్ యూటర్న్..
భారత్తో మ్యాచ్ ఆడాలని పీసీబీకి పాకిస్థాన్ ఆదేశం..
ఈ నెల 15న కొలంబోలో భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్..
మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు రేపే
రేపు తెలంగాణలో 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్..
బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్, ఈ నెల 13న ఎన్నికల కౌంటింగ్..
2,996 వార్డులకు 8,203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
బరిలో 12,993 మంది అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్..
తెలంగాణలో ఓటు వేయనున్న 52.43 లక్షల మంది ఓటర్లు..
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..
రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పరపల్లి మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం..
దట్టంగా అలుముకున్న పొగ, ప్రమాదంలో పలు కార్ల దగ్ధం..
మంటలార్పిన ఫైర్ సిబ్బంది, అగ్నిప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు.