jangareddy Gudem: కోడలిపై అమానుషం.. బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి


 జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఓ వివాహితను అత్తమామలు వేధించారు. అందుకు ఆమె నిరాకరించడంతో గత 10 రోజులుగా గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఆమెను రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow