కారు ఢీకొట్టడంతో 16 గొర్రెలు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 జడ్చర్ల మండలం గొల్లపల్లి దగ్గర కారు బీభత్సం.

జడ్చర్ల కారు బీభత్సవం 16 గొర్రెల మృత్యువాత .

జడ్చర్ల గొల్లపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. 

ధన్వాడ మండలం  యనన్ పల్లికి చెందిన మహేష్ తన గొర్రెల మందను రోడ్డు ప్రక్కగా తరలిస్తుండగా హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి మందపైకి దూసుకెళ్లింది .

ఈ ఘటనలో 16 గొర్రెలు మృతి చెందాయి ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow