💥💥*ప్లాష్* *ప్లాష్*💥 ***కొత్తపల్లి ఇసుక క్వారీలో ఆర్ధరాత్రి కొందరి హంగామ..*

 

అక్రమ ఇసుక కేరాఫ్ అడ్రస్ కా మారిన మిడ్జిల్ మండలం కొత్తపల్లి క్వారీ.

అక్రమంగా తరలిస్తున్న బెంజు లారిలను వదిలేసిన పోలీసులు.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వారే అక్రమార్కులకు సహకరిస్తున్నారు..

అలాగే జడ్చర్ల నియోజకవర్గం లో ఫోర్త్ టెస్ట్ ని కూడా పూర్తిగా అమ్మేశారు ఇసుక డబ్బుల కోసం.

అధికార పార్టీ నాయకులే అక్రమాలు చేస్తుంటే అంటి ముట్టనట్లు చూస్తున్న శాసనసభ్యుడు.

ఓడ మీద ఉన్నంత సేపూ  ఓడ మల్లన్న ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న చందంగా మారింది జడ్చర్ల నియోజకవర్గ ప్రజల పరిస్థితి..

ఎన్నికల ప్రచార సమయంలో ఇసుక అక్రమాలు జరగవు అని హామీ ఇచ్చిఅనిరుద్ద్ రెడ్డి నేడు తన అనుచరులకు కళ్లెం వేయలేకపోతున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.. కొన్ని రోజుల క్రింద జెసిఎల్ న్యూస్ ప్రత్యేక కథనం టెలికాస్ట్ చేసింది ఏమిటంటే వారిలో తమ లారీలకు ఇసుక నింపట్లేదని కార్లు అడ్డంగా పెట్టి మీడియాను చూసి చల్లగా జారుకున్న విషయం ప్రచురించాం..

మరిన్ని పూర్తిగా వివరాలతో జెసిఎల్ న్యూస్ మీ ముందుకు వస్తుంది.

**కొత్తపల్లి ఇసుక క్వారీ దగ్గర అర్ధరాత్రి ఓ పార్టీకి చెందిన నాయకులు 30 మందితో హంగామా చేసి గేట్లు విరగొట్టి క్వారీ యజమానులను* *బెదిరించి ఫోన్లు లాక్కొని జెసిబి తో 15 టిప్పర్ ల ఇసుక లోడ్ చేసుకుని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం. అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి జెసిబిని, అక్కడున్న నాయకుల ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా నాయకుల ఫోన్లు జేసీబీని వదలి పెట్టిన పోలీసులు.*

*ఆర్ధరాత్రి పోలీసులకు వారిని వదిలిపెట్టమని చెప్పిన నేత, నాయకులు ఎవరో మండలంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది*

Previous Post Next Post

نموذج الاتصال