మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్:అక్టోబర్ 12 మేడ్చల్ చెక్‌పోస్టు కిష్ణాపూర్ రోడ్డు మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మేడ్చల్ మండలం రావల్‌కోల్ వాసులు బాను, హరికృష్ణగా గుర్తించారు. బొలెరో వాహనంతో తప్పిదంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
Previous Post Next Post

نموذج الاتصال