నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ శిథిలాల నుంచి ఇద్దరిని వెలికితీశాం అని.. వీళ్లిద్దరూ చనిపోయినట్లు వెల్లడించారు అధికారులు. కుప్పకూలిన బిల్డింగ్ అటూ ఇటూ ఉన్న అపార్ట్ మెంట్లను ఖాళీ చేశామని.. వాటికి ఎంత వరకు నష్టం జరిగిందని.. ప్రమాదం స్థాయి ఏంటీ అనేది పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు.