ఏం టాలెంట్ గురూ.. ఆధునిక యుగంలో ఏకలవ్య శిష్యుడు..! విద్యార్థి ప్రతిభకు నెటిజన్లు ఫిదా..!

 


చిన్న వయస్సులోనే ఓ యువకుడు తన ప్రతిభకు పదును పెట్టి, అందరి ప్రశంసలు పొందుతున్నాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్దు అనే విద్యార్థి, రాజాం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సిద్దు తన గ్రామం నుండి రాజాంలోనే ప్రభుత్వ కాలేజ్ కి వెళ్లాలంటే పదిహేడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


Previous Post Next Post

نموذج الاتصال