విద్యార్థులపై మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రాందాస్

 


విద్యార్థులపై మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రాందాస్

 రెండవ తరగతి చదువుతున్న నిఖిల్ అనే విద్యార్థిని చితకబాదిన వైనం సోమవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి మంగళవారం ఉదయం స్నానం చేస్తున్న సమయంలో తల్లి గమనించింది ఈ విషయంపై మాట్లాడడానికి స్కూల్ కి వెళ్తే ప్రిన్సిపల్ అందుబాటులో లేదని బాధ్యత విద్యార్థి తండ్రి నాగేష్ తెలియజేశాడు

: రెండు నెలల క్రితం ఇదే పాఠశాలలో ఒక విద్యార్థిని చితక బాధగా ఆ ఘటనలో ఎలాంటి చర్యలు లేకపోవడం వల్లే పునారావృతం అయినట్టుగా తెలుస్తుంది

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me