రేపు రంగారెడ్డిగూడ రైతు వేదిక వద్ద రైతు సంబరాలు మండల వ్యవసాయ అధికారి నరేందర్

 



రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం మూడు గంటల నుంచి రైతు సంబరాలు జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ కోరారు. 


సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడే అవకాశం ఉంటుందని.. ఈ సంబరాల్లో రైతులు పాల్గొని రైతు సంబరాలను విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ కోరారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow