TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో
నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్
రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను
మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు
వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు
టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి
మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి
మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
Tags
News@jcl