మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఐపీఎస్ జడ్చర్ల పత్తి మార్కెట్లోని యూరియా స్టాక్ పాయింట్ను తనిఖీ .
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను ఎస్పీ పరిశీలించారు.
ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ జయప్రసాద్ పాల్గొన్నారు
Tags
Jadcherla