టి. ఎస్. కే. సి మరియు ఈ.డి.పి సెల్ ( డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ) ఆధ్వర్యంలో విద్య వైజ్ఞానిక యాత్ర

 జడ్చర్ల లోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ   కళాశాల నుండి.





 గురువారం రోజు  టి. ఎస్. కే. సి మరియు ఈ.డి.పి సెల్  ( డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ )  ఆధ్వర్యంలో  విద్య వైజ్ఞానిక యాత్ర భాగంగా గచ్చిబౌలి లోని టి - హబ్ వెళ్ళారు. 

ఒక ఐడియా వస్తే దానిని ఏ విధంగా ఆచరణలో పెట్టాలో మా టీ-హబ్ వాళ్ళు మీకు సహాయం చేస్తారు.

 అని హరీష్ మరియు సుదర్శన్ మొదలగు ఉద్యోగులు అక్కడ  విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. విద్యార్థులు ఎంతో ఆశ్చర్యంతో  టి- హబ్ ని  పరిశీలించడం జరిగింది. రుచికరమైన ఆహారం కూడా తిన్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు .




 ఈ వైజ్ఞానిక యాత్రకి హెచ్ ఓ డి ఆఫ్ కామర్స్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజుల  ,  టి‌ఎస్. కే.సి. కోఆర్డినేటర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ .డాక్టర్ ఆర్ . రమాదేవి, అధ్యాపకులు వెంకటరెడ్డి  ,వనిత, శంకర్,  టీ.ఎస్. కే. సి మార్గదర్శకులు ప్రతాప్ , 40 మంది బి.కామ్. విద్యార్థులు వెళ్ళినందుకు  ప్రిన్సిపల్ డాక్టర్ అఫియా చిన్నమ్మ  అభినందనలు తెలియజేశారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow