ముస్తాబైన వేయి స్తంభాలగుడి కల్యాణ మండపం..




హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి.


ఇందుకోసం రూ.15 కోట్లు వెచ్చించారు.


2005లో పనులు ప్రారంభం కాగా తాజాగా పనులు పూర్తయి త్వరలో ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow