తెలంగాణలో పార్టీ మారిన 9 మందిని ఈ ఎన్నికల్లో ఓడించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచి తరువాత కారెక్కారు. కండువా మార్చినందుకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు.
పార్టీ మారి ఓడిపోయిన వారి వివరాలు
అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు, కొల్లాపూర్లో హర్ష వర్దన్, తాండూరులో రోహిత్ రెడ్డి, భూపాలపల్లిలో గండ్ర, ఇల్లందులో హరిప్రియ
from V6 Velugu https://ift.tt/nVQxJ61
via IFTTT
Tags
News