*ఓటు హక్కు వినియోగం పై అవగాహన కార్య్రమం వనపర్తి కలెక్టరేట్ లో.*. వనపర్తి ఐ డి ఓ సి కార్యాలయంలో SVEEP పై అవగాహన కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ ఆధ్వర్యంలో రంగోళీ కార్యక్రమాన్ని నిర్వహించారు.18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు తమ ఓటు ను వినియోగించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని రంగోళీలతో వినూత్నంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
Tags
News@jcl



